కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది యువకులు మహిళలు కాలనీ వాసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం 9వ వార్డు సర్ధాపుర్, తుర్కసి కాలనీలో గంభిరావుపేట ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ,ఆకునురి బాలరాజు సమక్షంలో ముకుముడిగా కాంగ్రెస్ పార్టీ లో చేరిన కాలనీ వాసులు.

 100 Youths And Women Who Joined The Congress Party Are Residents Of The Colony.-TeluguStop.com

వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో వైద్య శివ ప్రసాద్ , మ్యన ప్రసాద్ , ఏళ్ళే లక్ష్మినారాయణ,మంగ కిరణ్ బాలకిస్తయ,యాదయ్య,నర్సయ్య, రాజనర్సు,శదుల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube