బెల్ట్ షాపుల మూసివేతపై ఏకతాటి పైకి వస్తున్న గ్రామాలు

నల్గొండ జిల్లా:మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో బెల్టు షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నందుకు రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీకి గురువారం పాలాభిషేకం చేశారు.

అనంతరం గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించాలని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.బెల్ట్ షాపులు మూసేయాలని ఇటీవల నల్లగొండ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాత్రి సమయంలో కొరటికల్ గ్రామస్థులతో సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే.

Villages Coming Together Over Closure Of Belt Shops , Belt Shops, Villages , Ra

దీనితో బెల్టు షాపుల నిర్ములన కమిటీగా ఏర్పడిన మహిళలు బెల్టు షాపులు నడపొద్దంటూ యుద్ధం ప్రకటించారు.

మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?
Advertisement

Latest Nalgonda News