బైక్ కీ,మొబైల్ గుంజుకున్న ట్రాఫిక్ పోలీసులు

కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్లలో గురువారం పోలీసులు వాహనాలకు ట్రాఫిక్ చలానాలు విధిస్తున్నారు.

అందులో భాగంగా బైక్ వచ్చిన కోదాడ పట్టణం ఉత్తమ్ పద్మావతి నగర్ కి చెందిన యువకుడిని అపిన పోలీసులు అతని బైక్ కీ,మొబైల్ తీసుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

మీరు ఫైన్ వేయండి కట్టుకుంటాం కానీ,మొబైల్ లాగడం ఏంటని బాధితుడి ప్రశ్నించారు.విషయం తెలుసుకున్న సీఐ ఆ యువకుడిని పిలిపించి జరిగిన పొరపాటును గ్రహించి నచ్చజెప్పి పంపడంతో ఆ యువకుడు శాంతించాడు.

పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలంటే?

Latest Suryapet News