రాజన్న ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా రుద్రహోమం

రాజన్న సిరిసిల్ల జిల్లా: మాస శివరాత్రి ( Masa Shivaratri )సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి( Sri Raja Rajeshwara Swamy) వారిని వేలాది భక్తులు దర్శించుకున్నారు.ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు.

 Rudrahomam On The Occasion Of Shravanamasam At Rajanna Temple, Rudra Homam , Ra-TeluguStop.com

శ్రావణమాసం సందర్భంగా అద్దాల మండపంలో రుద్ర హోమాన్ని నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి పాల్గొన్నారు.సాయంత్రం మహాలింగార్చన అద్దాల మండపంలో  ఘనంగా నిర్వహించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube