మల్లారం సబ్ స్టేషన్ పై పిడుగు.. వేములవాడలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వేములవాడ రూరల్ మండలం మల్లారం సబ్ స్టేషన్ పై పిడుగు పడి దాని ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే గ్రామాలు, పట్టణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పట్టణ ఏఈ సిద్ధార్థ తెలిపారు.

 Thunderstorm On Mallaram Sub Station Power Supply Disruption In Vemulawada, Thun-TeluguStop.com

భారీగా వర్షం కురుస్తున్నందున ఇతర సబ్ స్టేషన్ కు లింకు కలపాల్సి ఉందని కొద్దిగా సమయం పడుతుందని విద్యుత్ సరఫరాలో జరుగుతున్న అంతరాయానికి చింతిస్తున్నామని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube