తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు మండల తహశీల్దార్ రామచంద్రం.

రాజన్న సిరిసిల్ల జిల్లా :నిన్నటి నుండి ఎడ తెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు సమాచార నిమిత్తం ఎల్లారెడ్డి పేటలో గల మండల తహసీల్దార్ కార్యాలయం లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు బి.రామచంద్రం( Tahsildar Ramachandram తెలిపారు.

 Mandal Tahsildar Ramachandra Set Up Control Room In Tahsildar Office.-TeluguStop.com

వర్షాలకు దెబ్బతిన్న ఇండ్ల వివరాలు కానీ తెలియజేయాలంటే 8121233876,సంతోష్ కు9948372219 మంగూరపు అశోక్, 8107420281 కి సమాచారం అందించాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube