బాధిత కుటుంబాలను పరమర్శించిన నాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బందారపు మల్లారెడ్డి, అంగూరి మల్లయ్య అనారోగ్యంతో బుధవారం మరణించారు.

వారి కుటుంబ సభ్యులను నాప్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గురువారం రాత్రి పరామర్శించారు.

రవీందర్ రావు వెంట ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు పిల్లి కిషన్, అజ్జు ,గంట వెంకటేష్ గౌడ్ , ఎలగందుల గణేష్, బాబు , గోపాల్ తదితరులు ఉన్నారు.

గంజాయి కి అలవాటు పడ్డ ఇద్దరు యువకుల అరెస్ట్

Latest Rajanna Sircilla News