పండుగలా జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 115 వ,జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు.

మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి,మునిసిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ,జెడ్పిటిసి జీడీ భిక్షం తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News