కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విత్ డ్రా

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ( Patel Ramesh Reddy )నామినేషన్ విత్ డ్రా చేయించడంలో కాంగ్రెస్ అధిష్టానం నుండి వచ్చిన ఏఐసీసీ దూతలు మల్లు రవి, రోహిత్ చౌహాన్ సఫలీకృతం అయ్యారు.

ఎట్టకేలకు పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ( Nalgonda ) ఎంపీ టిక్కెట్ ఆఫర్ చేసి చివరి నిమిషయంలో నామినేషన్ విత్ డ్రా చేయించారు.నామినేషన్ విత్ డ్రాకు వెళ్లకుండా పటేల్ రమేష్ రెడ్డి, మల్లు రవిని ఆయన అనుచరులు అడ్డుకుని మల్లు రవి( Mallu ravi )పై దాడికి యత్నించారు.నామినేషన్ విత్ డ్రా అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తన టైం బాగా లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఒక నిబద్దత నాయకుడిగా విత్ డ్రా చసుకున్నానని చెప్పారు.

చూపుడు వేలుకు చుక్క ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్య వేలుకు : కలెక్టర్

Latest Suryapet News