ఈనెల 14న జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ

మంచిర్యాల జిల్లాలో ఈనెల 14వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై భారత్ సత్యాగ్రహ బహిరంగ సభ జరగనుంది.ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు అవుతారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ తెలిపారు.

 Jai Bharat Satyagraha Public Meeting On 14th Of This Month-TeluguStop.com

బీజేపీ మత రాజకీయాలపై ప్రశ్నించడమే సభ ముఖ్య ఉద్దేశ్యమని మహేశ్ గౌడ్ వెల్లడించారు.తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకరినొకరు సహకరించుకుంటున్నాయని వెల్లడించారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవలేని బీఆర్ఎస్ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు టెండర్లు వేస్తారా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube