విజయనగరం జిల్లాలో పవన్ పర్యటన..!

ఏపీలో జగనన్న ఇళ్లు.పేదలకు కన్నీళ్లు అంటూ జనసేన పోరుకు సిద్ధమైంది.

 Pawan's Visit To Vizianagaram District..!-TeluguStop.com

దీనిలో భాగంగా విజయనగరం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో గుంకలాంలోని జగనన్న పేదల కాలనీని ఆయన పరిశీలించనున్నారు.

గుంకలాంలో 397 ఎకరాల్లో 12 వేల ఇళ్ల నిర్మాణం జరిగింది.కాగా గుంకలాంలో జగనన్న కాలనీలపై జనసేన మొత్తం మూడు రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

పవన్ టూర్ తో విజయనగరం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఇక్కడ నిర్వహించే సభల్లో పవన్ ఏం మాట్లాడుతారోనన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube