శ్రీశైల శైవ క్షేత్రానికి కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

ప్ర‌ముఖ శైవ‌క్షేత్రం శ్రీశైల మ‌ల్లికార్జున స్వామివారిని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి ద‌ర్శించుకున్నారు.వినాయ‌క‌చ‌వితి పండుగ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీ భ్ర‌మ‌రాంబ స‌మేత మ‌ల్లికార్జున స్వామివారికి మొక్కులు చెల్లించారు.

 Kishan Reddy Is The Union Minister For Srisaila Shaiva Kshetra-TeluguStop.com

అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

శ్రీశైలంలో యాంఫీ థియేట‌ర్ ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నిర్మాణ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన కిష‌న్ రెడ్డి.ప‌నుల జ‌రుగుతున్న తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఆల‌యానికి దూరంగా నిర్మించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.ఇలా అయితే యాంఫీ థియేట‌ర్ కు భ‌క్తులు ఎలా వ‌స్తార‌ని అడిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube