ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలి:కుంభం

యాదాద్రి జిల్లా:పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు,డీజల్,పెట్రోల్,గ్యాస్ ధరలకు నిరసనగా ఏఐసీసీ సెప్టెంబరు 4 న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రేస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం భువనగిరి గెస్ట్ హౌస్ట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

 Chalo Delhi Program Should Be Successful: Aquarius-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube