లోక్ అదాలత్ లో 637 కేసుల పరిష్కారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి సెప్టెంబరు 9వ తేదీన నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో జిల్లా పరిధిలో రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి లోక్ అదాలత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 637 కేసులు పరిష్కరించడం జరిగిందని, గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంశ పత్రాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ చంద్రయ్య, సి ఎం ఎస్ ఎస్.

ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

విలేఖరులం అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు - ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

Latest Rajanna Sircilla News