తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపీ విరామ సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి ఎల్.

 Union Minster Kishan Reddy Pandit Ravishankar Guruji Cs Sameer Sharma Visits Tir-TeluguStop.com

మురుగన్, ఏపీ సీఎస్ సమీర్ శర్మా, తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, పండిట్ రవి శంకర్ గురుజీ వేరువేరుగా స్వామి సేవలో పాల్గొన్నారు.

వీరికి ఆలయ ఉన్నతాధికారులు అధికారులు దగ్గరవుండి దర్శన ఏర్పాట్లను చేశారు.

దర్శనాంతరం రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వచనం పలకగా, అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube