సూర్యాపేట జిల్లా: నల్లగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో( MLC by-elections ) తెలంగాణ జన సమితి (టీజేఎస్) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు టీజేఎస్( TJS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 27 న జరగనున్న నల్గొండ,ఖమ్మం,వరంగల్ శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పూర్తి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీజేఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారని ధర్మార్జున్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy