మాదక ద్రవ్యాలు వాడిన రవాణా చేసిన కఠిన చర్యలు: డిఎస్పీ నాగభూషణం

సూర్యాపేట జిల్లా: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో గంజాయి బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ నాగభూషణం మాట్లాడుతూ గంజాయి మరే ఇతర మాదక ద్రవ్యాలు రవాణా చేసినా,వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాంటి వారి గురించి మాకు తగిన సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Strict Action On Drug Traffickers DSP Nagabhushanam, Strict Action ,drug Traffic
ఎన్నికల కోడ్ ముగిసినా విగ్రహాలకు తొలగని ముసుగులు...!

Latest Suryapet News