రోడ్డుపై పశువుల సంచారం ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని ఇందిరా సెంటర్ నుండి పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్ వరకు సమీప ప్రాంతాల్లో మెయిన్ రోడ్డుపై ఉదయం, రాత్రి సమయాల్లో అడ్డంగా పశువులు సంచరిస్తూ,అడ్డంగా పడుకోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.

 Motorists Are Facing Accidents Due To Cattle Roaming On The Road, Motorists , Ac-TeluguStop.com

రద్దీ ప్రాంతాల్లో వాహనాల మధ్య నుంచి వెళ్లడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవతూ భయభ్రాంతులకు గురవుతున్నారు.

సంబంధిత అధికారులు స్పందించి పశువులను రోడ్డుపై సంచరించకుండా నివారణ చర్యలు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube