తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కీలక సందేశం విడుదల చేశారు.

 Sonia Gandhi's Message To The People Of Telangana-TeluguStop.com

తెలంగాణ ప్రజల మధ్యకి రాలేకపోయినా ప్రజల హృదయాలకు చేరువయ్యానన్న సోనియా గాంధీ ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

ఈ క్రమంలో దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చాలన్నారు.ఈ మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు.

మార్పు కావాలి.కాంగ్రెస్ రావాలి అని తెలిపారు.

తెలంగాణ అమరవీరుల కల నెరవేరాలన్న సోనియా గాంధీ నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube