ముమ్మరంగా పారిశుధ్య స్పెషల్ డ్రైవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని గ్రామాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మొదలైంది.

కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు జిల్లాల్లోని 255 గ్రామాల్లో చేపట్టా లిసిన పనులను అధికారులు గుర్తించారు.

ఈ సందర్భంగా ప్రధాన, అంతర్గత రోడ్డ లను శుభ్రం చేయించారు.ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వ తేదీ దాకా పనులు కొనసాగనున్నాయి.

కార్య్రక్రమంలో ఆయా శాఖల అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు
Advertisement

Latest Rajanna Sircilla News