చట్టాలపై అవగాహన కల్పించాలి..ఎస్సై కె.శ్రీకాంత్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీస్ స్టేషన్ ఆవరణలో పత్రికా విలేకరులతో కలసి ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని ప్రజలలో చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరైనా చేస్తే మా దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పత్రికా విలేకరులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం చూపాలి : అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్

Latest Rajanna Sircilla News