ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన పసుల కృష్ణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: బాధ్యతగా పనిచేసి తన వంతు కృషి చేస్తానని ఏ జి పి పసుల కృష్ణ(AGP Pasula Krishna ) అన్నారు.

ఏజీపీగా బాధ్యతలు సిరిసిల్ల కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి రాధిక జస్వాల్( Radhika Jaswal ) సమక్షంలో గురువారం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన సీనియర్ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

Latest Rajanna Sircilla News