రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా: కోదాడ బైపాస్ లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు కోదాడ పట్టణం గాంధీ నగర్ కు చెందిన చింత రాజుగా గుర్తింపు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ డప్పుకు ఆంధ్రా పురస్కారం...!

Latest Suryapet News