నేరేడుచర్లలో గంజాయి కలకలం...

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల( Nereducharla ) మండల కేంద్రంలోని మల్లికార్జున రైస్ మిల్లు దగ్గర ఉన్న వెంచర్లో గంజాయి( Marijuana ) అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుండి 100 గ్రాములు గంజాయిని,ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Latest Suryapet News