పాముకాటు గురై చికిత్స ఆస్పత్రిలో పొందుతున్న రైతును పరామర్శించిన ఏనుగు మనోహర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం( Vemulawada Constituency ) కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు “మంతెన శంకర్” ని పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి( Manohar Reddy ) & మంతెన శ్రీనివాస్ తదితరులు

Manohar Reddy, The Elephant Who Visited The Snakebitten Farmer Who Was Being Tre

Latest Rajanna Sircilla News