కరెంట్ షాక్ తో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన ఏనుగు మనోహర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం మర్తన్నపేటలో గురువారం కరెంట్ షాక్ తో మరణించిన "ముండ్రాయి సందీప్ కుమార్"(38) భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచులు వంశీధర్ రావు, తిరుపతి గౌడ్, మల్లేశం,ముత్త మహేష్ ,గుడిసె అనిల్ కుమార్, విజయ్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Latest Rajanna Sircilla News