కమలo పార్టీలో చేరికలు…

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి, పోచటిపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కమలం పార్టీలో చేరారు.

బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వికాస్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి, ప్రవీణ్, తదితరులు ఉన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News