జిల్లెల్ల గ్రామ రాధాకృష్ణ యాదవ సంఘం ఏకగ్రీవ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో యాదవ సంఘం పెద్దమనుషుల సమక్షంలో బుధవారం నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సంఘం అధ్యక్షులు గా ఆసరి బాలరాజు యాదవ్, ఉపాధ్యక్షులు ఉదుతల నరేందర్ యాదవ్,ప్రధాన కార్యదర్శి కోతపెల్లి శ్రీనివాస్ యాదవ్, క్యాషియర్ ఉడుతల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రెటరీ బొడ రాజు యాదవ్,ముఖ్య సలహాదారులు చౌడవెని వెంకటి యాదవ్, దుగ్యాని పర్శారములు యాదవ్, గుండెల్లి నర్సయ్య యాదవ్, నూకల లచ్చయ్య యాదవ్, ఉడుతల బుచ్చయ్య యాదవ్ లను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, యాదవ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

ఐఓబి బ్యాంకు ఐఎఫ్ సి కోడ్ పొరపాటు వల్ల రైతులకు రుణమాఫీ లో జాప్యం

Latest Rajanna Sircilla News