వర్షాలు కురవాలని దేవుళ్ళకు జలాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా: వర్షాకాలం మొదలై నెల గడుస్తున్న వర్షాలు లేక పోవడం తో రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినపల్లి మండలం నిలోజిపల్లి లోని నీలకంఠ సహిత హనుమాన్ ఆలయం( Hanuman Temple ) లో వైస్ ఎంపిపి కోనుకటి నాగయ్య అధ్వర్యంలో లో ఆలయ అర్చకుల సమక్షం లో ప్రత్యేక పూజలు చేసి వరుణ దేవుడు కరునించలని కోరుతూ దేవుళ్ళకు జలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా వైస్ ఎంపిపి మాట్లాడుతూ వర్ష కాలం మొదలైన కూడా వర్షాలు లేకపోవడం తో అన్న దాతలు వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారని వర్షాలు కురవలాని కోరుతూ దేవుళ్ళకు జలాభిషేకం నిర్వహించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమం లో గ్రామస్థులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ

Latest Rajanna Sircilla News