ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట ప్రాథమిక పాఠశాలలో సోమవారం ముందస్తుగా ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా పచ్చడి చేసే విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పచ్చడి ఏ విధంగా అయితే షడ్రుచులతో తయారు చేస్తామో అదే విధంగా విద్యార్థులు కూడా క్రమశిక్షణ, సమయపాలన, ఐకమత్యం, మంచి నడవడిక , సహాయగుణంతో పాటు మంచిగా చదువుకున్నప్పుడు ఉత్తమ విద్యార్థిగా తీర్చ బడతాడని ఈ సందర్భంగా తెరవడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవీన, శ్రీలత, కృష్ణ, అంగన్వాడి ఉపాధ్యాయుని విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News