రాజన్న ను దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) : వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్.

( Laxman Kumar ) అనంతరం ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ అర్చకులు స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసినారు.ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు( Srigiri Sriramulu ) లడ్డు ప్రసాదం అందజేశారు.

వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు,గోలి శ్రీనివాస్, పట్టణ సీఐ కరుణాకర్ ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News