రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ బిల్డర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కే కే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పదిర గ్రామానికి చెందిన ప్రముఖ బిల్డర్ కుంబాల సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కేకే మహేందర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేస్తానని సుధాకర్ రెడ్డి తెలిపారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News