శ్రీ దుర్గామాతకు ఘనంగా ఒడి బియ్యం కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా మాత ఆలయం వద్ద శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ దుర్గా మాత కు శ్రీ దుర్గా మాత సేవకురాలు దుంపెన స్రవంతి ప్రత్యేక పూజలు చేసి అనంతరం మహిళలు ఒడి బియ్యం సమర్పించుకున్నారు.

 Vodi Biyyam Offering To Durga Matha, Vodi Biyyam ,durga Matha,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామాత ఆలయ కమిటీ అధ్యక్షులు రావుల మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , ఆలయకమీటీ సభ్యులు కవి రచయిత దుంపేన రమేష్, యమగొండ బాల్ రెడ్డి, సాంభన్న, శ్రీ దుర్గామాత ఆలయ కమిటీ మహిళలు మానస,మంజుల, శిరీష,మీనా,పద్మ, లక్ష్మి వరలక్ష్మి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube