బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ..: వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత( V Hanumantha Rao ) రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశాన్ని విడగొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.

ఈ క్రమంలోనే మోదీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం రెండు ముక్కలు అవుతుందని వీహెచ్ విమర్శించారు.మోదీని ఓబీసీ అని ఎవరూ అనుకోవడం లేదన్నారు.బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ( BJP ) అన్న వీహెచ్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు