రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం కలకలం..!!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి (Leopard)సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.కొనరావుపేట మండలం ధర్మారంలో చిరుత (Cheetah)సంచరిస్తున్నట్లు ప్రజలు గుర్తించారు.

 Cheetah Movement In Rajanna Sirisilla District , Leopard, Rajanna Sirisilla Dist-TeluguStop.com

ఈ క్రమంలోనే చిరుత ఓ ఆవుపై దాడి చేసి చంపేసింది.చిరుత సంచారం, దాడి నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు.ఈ నేపథ్యంలో అటవీశాఖ( Forest Department) అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube