చిరంజీవికి ప్రజలంటే లెక్కలేదు.. పోసాని కీలక వ్యాఖ్యలు

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ (Jagan)చిత్తశుద్దితో పని చేస్తున్నారని తెలిపారు.

 Chiranjeevi Doesn't Care About People..posani's Key Comments, Posani Krishna Mur-TeluguStop.com

పేదల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టారని పోసాని పేర్కొన్నారు.లంచాలు లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారని తెలిపారు.

జగన్ పాలనలో పేదలు అభివృద్ధి చెందారన్న ఆయన చంద్రబాబు (Chandrababu)అధికారంలో ఉంటే రెవెన్యూ లోటు ఉంటుందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎంత సంపద సృష్టించారని ప్రశ్నించారు.మరోవైపు చిరంజీవికి(Chiranjeevi) ప్రజలు అంటే లెక్కలేదన్న పోసాని (Posani) ప్రజా సేవ అని పార్టీ పెట్టీ మూసేశారని విమర్శించారు.సినిమాలానే రాజకీయాన్ని కూడా వ్యాపారంలా చూశారని మండిపడ్డారు.

చిరంజీవి గతంలో 18 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ కు అమ్మేశారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube