ఏపీ వ్యాప్తంగా ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నిరసన దీక్షలు చేపట్టింది.
విజయవాడ సెంటర్ లో ఆందోళనకు దిగింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను తెలుగులోనూ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో , టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ బదిలీ జరిగింది.39 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి 30 గంటలు సమయం పట్టనున్నట్టు టిటిడి అధికారులు తెలిపారు.
జర్నలిస్టులు , వారి కుటుంబాలకు మాస్టర్ హెల్త్ చెకప్ చేయాలని మంత్రి హరీష్ రావు టీ డబ్ల్యూ జేఎఫ్ వినతి పత్రం అందించింది.
తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ను నిరసిస్తూ, సిపిఎం, సిపిఐ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేశాయి.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ కు మేజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవ డాక్టరేట్ తో పాటు ఆయన ను సత్కరించందని ఆ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.
అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తుంటే నిరసనలకు పిలుపునిస్తారా అంటూ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రాన్ని వాట్సప్ లో షేర్ చేసిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు సందర్భంగా ఆయన సంకలన పుస్తకావిష్కరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి జాతీయ కమిటీ పొలిటికల్ కార్యదర్శి టిడి జనార్ధన్ తెలిపారు.
ఏపీ జెన్కో ఎండిగా కేవీఎన్ చక్రధర బాబు బాధ్యతలు స్వీకరించారు.
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో రిమాండ్ లో ఉన్న బండి సంజయ్ కు బెయిల్ వస్తే సంబరాలు జరుపుతారా.బెయిల్ వస్తే తప్పు చేయనట్లా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.
సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఈ రోజు ప్రధాన నరేంద్ర మోది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు.
కడప జిల్లా కేంద్రంలో తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.పశుసంవర్ధక శాఖ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు ర్యాలీ తలపెట్ట పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
తెలంగాణలో ఎస్ఎస్సి పరీక్షలు ఏప్రిల్ 11 తో ముగియనున్నాయి.అనంతరం ఏప్రిల్ 13 నుంచి పరీక్ష పేపర్లో మూల్యాంకనం ప్రారంభమవుతుంది.
తూర్పున ఒకదానికి చెందిన తీర ప్రాంతం గస్తీ నౌక ఐ ఎన్ ఎస్ తార్ముగలికి ఘనంగా వీడ్కోలు పలికారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ టిడిపి అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు.చంద్రబాబు ట్విట్ కు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, రాష్ట్రంలోని ఒక కోటి 50 లక్షలు రావడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు.
నేడు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల మత్యకార ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఏపీ లోని మత్యకారుల సంక్షేమ ,అభివృద్ధి జీవన విధానం పై చర్చ జరిగింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy