శ్రీరామనవమి శోభాయాత్ర సిద్ధమవుతోన్న ఆకాశ్ పురి ఆంజనేయ స్వామి దేవాలయం

ప్రతి ఏడాది ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శోభాయాత్ర, ఏప్రిల్ 10వ తేదీన జరగనున్న శోభయాత్రను వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, ఆకాశ్ పురి నుండి ప్రారంభమైన పురాణఫుల్, కోటి మీద సాగి హనుమాన్ వ్యాయామశాలలో బహిరంగ సభతో ముగుస్తుంది.శోభయత్ర లో హనుమాన్, శివాజీ మహరాజ్ తో పాటు దేశ సేవ చేసిన వారి విగ్రహాలను ఊరేగిస్తాం.

 Akashpuri Anjaneya Swamy Temple Is Preparing For The Shri Ramanavami Shobhayatra-TeluguStop.com

శోభయత్రలో దాదాపు లక్ష మంది భక్తులు పాల్గొంటారు అని అంచనా వేస్తున్నాం.పెద్ద ఎత్తున రామభక్తులు మరింత విజవంతం చేయాలని కోరుతున్న

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube