ఆయుర్వేదం ప్రకారం మంచినీళ్ళు తాగాల్సిన కరెక్టు పద్ధతి ఇది

మంచినీళ్ళు బాగా తాగాలని మనకు తెలుసు.

మగవారైతే రోజుకి మూడున్న లీటర్ల, ఆడవారైతే రెండున్నర నుంచి మూడు లీటర్లు (పనిచేసే విధానాన్ని బట్టి) తాగాలని కూడా తెలుసు.

ఈ ఎండకాలంలో అయితే నీళ్ళు ఖచ్చితంగా తాగాలని, లేదంటే చెమట అయిపోయి వడదెబ్బ తగులుతుందని కూడా బాగా తెలుసు.కాని నీళ్ళు ఎలా తాగాలో తెలుసా ? ఎలగైతే భోజనాన్ని ఎలా పడితే అలా, ఇష్టం వచ్చినట్టు తినమో, మంచినీళ్ళను కూడా ఎలా పడితే అలా తాగకూడదు.మంచినీళ్ళ నుంచి అన్నిరకాల లాభాలు పొందాలంటే, ఓ పద్ధతిలో తాగాలి.

What Is The Correct Way Of Drinking Water?-What Is The Correct Way Of Drinking W

ఆయిర్వేదం చెబుతున్న ఆ పద్ధతి ఏమిటో చూడండి మరి.
* నీళ్ళు కూర్చోని తాగాలి.నిలబడి కాదు.

ఇదే పద్ధతిని ఇస్లాంలో కూడా ఉండటం విశేషం.
* మంచినీళ్ళు నెమ్మదిగా తాగాలి.

Advertisement

ఒకే పట్టులో గటుక్కు గుటుక్కుమంటూ ఆదరాబాదరగా తాగకూడదు.* సాధ్యమైనంతవరకు గోరువెచ్చని నీటిని తాగాలి.

దంతాలను దెబ్బతీసే చన్నీళ్ళు కాదు తాగాల్సింది.* దాహం వేసినప్పుడే నీళ్ళు తాగాలి.

ఇలా చేయడం వలన ఒంట్లో నీటి శాతం బ్యాలెన్స్‌ తప్పదు.కొందరు హద్దులు మీరి మరి తాగుతారు.

* మీరు నీళ్ళు కరెక్టుగా, సరైన మొతాదులో తీసుకుంటే మీ మూత్రం యొక్క రంగు స్వచ్ఛంగా ఉంటుంది.అలా కాకుండా పసుపు రంగులో వస్తే మీరు సరిగా నీళ్ళు తాగట్లేదని అర్థం.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
చంపిన దోమలకు పేర్లు, డెత్ సర్టిఫికెట్లు.. వైరల్ అవుతున్న యువతి వింత హాబీ.. నెటిజన్లు షాక్?

మీరు డిహైడ్రేట్ అయ్యి ఉన్నారు.* పెదాలు ఎండిపోతే కూడా మీరు నీళ్ళు తక్కువగా తాగుతున్నారని అర్థం.

Advertisement

* పై రెండు సందర్భాలలో నీటి కొరతని అర్థం చేసుకోని నీళ్ళు బాగా తాగాలి.అలాగే ఉదయాన్నే నీళ్ళు తాగాలి.

* భోజనానికి అరగంట నుంచి గంట ముందు నీళ్ళు తాగాలి.అలాగే భోజనం పూర్తయిన తరువాత ఇదే గ్యాప్ మేయింటేన్ చేయాలి.

భోజనం చేస్తుండగా ఎక్కువ నీరు తాగకూడదు.

తాజా వార్తలు