సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశాలు

గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.ఎన్నికలు జరిగి అయిదేళ్లు కావస్తోందని ఆగస్టులో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించింది.

దీంతో న్యాయస్థానం స్పందించి ఎన్నికలు నిర్వహించాలంటూ సింగరేణితో పాటు కార్మికశాఖకు ఆదేశాలిచ్చినట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడించారు.

The High Court Orders The Ownership Of Singareni-సింగరేణి యా
తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..

తాజా వార్తలు