వరల్డ్ కప్ టోర్నీ( World Cup 2023 )లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లపై విజయం సాధించిన టీమిండియా( India ) గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఘన విజయం సాధించింది.
పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్( Bangladesh ) మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయడం జరిగింది.
బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్ 51, లిట్టన్ దాస్ 66 పరుగులు చేసి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు.కానీ తర్వాత భారత బౌలర్లు( Indian Bowlers ) సమిష్టిగా రాణించడంతో.
వెంట వెంటనే వికెట్లు పడ్డాయి.
బంగ్లాదేశ్ 50 ఓవర్లకు ఎనిమిది టికెట్లు నష్టానికి 256 పరుగులు చేసింది.అనంతరం 257 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ దిగగా 41.3 ఓవర్లలో కేవలం 3 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. విరాట్ కోహ్లీ (103*).
సూపర్ సెంచరీ చేయగా గిల్ 53, రోహిత్ 48, రాహుల్( Rahul ) 34 రన్స్ తో రాణించారు.విరాట్ కోహ్లీ 97 బంతుల్లో ఈ సెంచరీ సాధించడం జరిగింది.
ఇందులో నాలుగు సిక్స్ లు, ఆరు ఫోర్ లు ఉన్నాయి.దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్( International Cricket ) లో అత్యంత వేగంగా 26,000 పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.
ఈ ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతూ ఉండటంతో క్రికెట్ ప్రేమికులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy