ఈడీ కస్టడీకి ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేశ్ గుప్తా

ఇది తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఈడీ దాడులు జరుగుతున్న విషయం ఉచితమే అయితే ఈడి దాడుల్లో భాగంగా ఇప్పటికే ఈ డి అధికారులు ఎంబీఎస్ జ్యువలరీ అధినేత సుఖేష్ గుప్తుపై పలు కేసులు నమోదు చేయగా తాజాగా ఈడీ కసిడి కి ఎంబీఎస్ జవెల్లరీ అధినేత సుఖేష్ గుప్తా ను అదుపులోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలో చంచల్గూడా జైలు నుంచి సుఖేష్ గుప్తను కస్టడీకి తీసుకెళ్లిన ఈడి కాగా చంచల్ కూడా జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించి విచారణ చేపడతామంటున్న ఈడి.

ఈ నేపథ్యంలో తొమ్మిది రోజులపాటు సుఖేష్ గుప్తున్న విచారించనున్న ఈడి అధికారులు.శ్రేయు ఫైనాన్స్ లో తీసుకున్న రుణాలు తో పాటు.

ఎం ఎం టి ఎస్ సంస్థలో కొనుగోలు చేసిన బంగారంపై కూడా విచారణ జరుగుతుందని ఈడి వెల్లడి.

నాన్నలేని లోటును ఆమె తీర్చారు.... ఎమోషనల్ అయిన ఎన్టీఆర్! 
Advertisement

తాజా వార్తలు