శాస్టంగంగా చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి - మంత్రి రోజా

అమరావతి: మంత్రి రోజా కామెంట్స్.రెండు రోజులుగా టీడీపీ చర్చకి వచ్చిందా రచ్చకి వచ్చిందా ప్రజలకి అర్థమైంది.

షెల్ కంపెనీస్ ద్వారా డబ్బు అకౌంట్ లకు వచ్చిందో తెలిసి పచ్చ పార్టీకి పిచ్చి పట్టింది.తొడ గొట్టిన బాలకృష్ణ, తోక ముడ్చి ఎందుకు పారిపోయింది.

మీసం తిప్పిన బాలకృష్ణ, స్కిల్ డెవలప్మెంట్ గురించి చర్చ అంటే దమ్ము లేదా???రోషం లేదా???బాబు తుప్పు కదూ నిప్పు అనడానికి మనసు రాలేదా బాలకృష్ణ.చంద్రబాబు సిట్ మీద మనసు పడినట్టుంది, ఎక్కి నిలబడ్డారు.

మీరు వేసిన కేసుల పిటిషన్ లు కొట్టేసిందంటే ఎం అంటావ్???జడ్జి ముందు మీసం తిప్పి,తొడలు కొట్టండి తెలిసిద్ధి.సిగ్గులేకుండా జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలి.

Advertisement

నిరుద్యోగ యువతని రోడ్డు పై నిలబెడితే జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలి.శాస్టంగంగా చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాటాలు ఉన్నాయా???బాలకృష్ణ కు సినిమాల్లోనే డైలాగ్ చెప్పడం వచ్చు అసెంబ్లీ లో రాదా???స్కాం జరగలేదు, వైసీపీ దగ్గర ఆధారాలు లేవని ఎందుకు పారిపోయారు.సిమెన్ సంస్థ రూపాయి పెట్టాక పోతే ఆ డబ్బు ఎక్కడికి పోయింది.

సినిమాల్లో రైటర్లు రాసిన డైలాగ్స్ అసెంబ్లీ లో పనికిరావు.ఈడి, సిబిఐ ఎంక్వయిరీ చేయండి అనాలి గాని పారిపోకూడదు.

బహిరంగ చర్చ కి మేము వచ్చాము, మీరు పారిపోయారు.టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక లా ఉంది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

ఎన్నికల సమయంలో దొరికేసరికి టీడీపీ కి బుర్రలు పనిచేయడం లేదు.టీడీపీ కి పాపాలు పండిపోయాయి.

Advertisement

జగన్ ని కానీ, వైస్సార్సీపీ ని కానీ ఎమన్నా అంటే వదిలిపెట్టము.

తాజా వార్తలు