నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన

సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ.అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

(కేజీ టూ పీజీ క్యాంపస్ ఎదురుగ).సాయంత్రం 4 గంటలకు గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట-లింగన్నపేట రోడ్డులో మానేరు వాగు పై హైలెవెల్ బ్రిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన.సాయంత్రం 4.30 గంటలకు లింగన్నపేట లో కోల్లమద్దిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తారు.సాయంత్రం 5 గంటలకు మన ఊరు-మన బడిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.కొత్తపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన సాయంత్రం 5.30 గంటలకు కోల్లమద్దిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తారు.సాయంత్రం 6 గంటలకు నర్మాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభిస్తారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News