రాజన్న సిరిసిల్ల జిల్లా : నాగయ్య పల్లి, పోశెట్టిపల్లి అంగన్వాడి కేంద్రాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ నిర్మల దేవి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రెండున్నర సంవత్సరాలు నిండిన చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా నమోదు చేసుకుని వారికీ అక్షరాభ్యాసం చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బి లక్ష్మీబాయి జి .సరిత విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy