దేశాయిపల్లి నుండి కాంగ్రెస్ లోకి చేరికలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి( KK Mahender Reddy ) ఆధ్వర్యంలో పార్టీలో చేరిన తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కొందరు నాయకులు.

ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేకే.

ఈ చేరిక కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి వెంట తంగళ్ళపల్లి జడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి, మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ , మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News