ఎరువుల గోదాం నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్,రూరల్ మండలంలోని మారుపాక, మల్లారం, నూకలమర్రి గ్రామంల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేములవాడ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన ఎరువుల గోదాం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించారు.

Latest Rajanna Sircilla News