రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు రాజన్న కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

స్వామివారి కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసినారు.

ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు.వీరి వెంట వీరి వెంట స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ తదితరులు ఉన్నారు.

తీరనున్న వేములవాడ వాసులు, రాజన్న భక్తుల కష్టాలు

Latest Rajanna Sircilla News