ఆరు నెలలు ప్రేమ, సహజీవనం.. చివరకు..!

ప్రేమ పెళ్లి తో సహజీవనం చేసి గర్భం దాల్చిన తర్వాత ఆపరేషన్ చేయించి ముఖం చాటేశాడని ఓ యువతి మంగళవారం రాజేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కథనం ప్రకారం రాజ్యానికి చెందిన యువతి (24) నుంచి ప్రేమిస్తున్నానని అదే మండలానికి చెందిన యువకుడు ఏడాదికాలంగా వెంటపడుతున్నాడు.

చివరకు ఆ యువకుడు మాయమాటలకు ప్రేమలో పడి ఆరు నెలల నుంచి యువత ఇంటివద్దే ఉంటూ సహజీవనం చేశాడు.దీంతో ఇద్దరూ తొందరపాటుతో యువతి గర్భం దాల్చింది.

ఈ విషయం అతనికి చెప్పడంతో తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.అయోధ్య తో పాటు యువతి తల్లిదండ్రులు తన ఇంటికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడించాడు.

ఈ క్రమంలో ఈ ఒకటి తల్లిదండ్రులు ఐదు లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి తల్లితండ్రులు కంగుతిన్నారు.పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టిన ఫలితం లేకుండా పోయింది.

Advertisement

చివరకు ఆ యువతిని వదిలించుకోవడానికి అబార్షన్చే యించుకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పాడు.హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఒప్పుకోకపోవడంతో ఆసుపత్రి నిర్వాహకులు యువత  తరపున వారు ఉంటేనే చేస్తామని చెప్పారు.

దీంతో యువకుడు తెలివిగా  తల్లిని రంగంలోకి దించి.యువతి తల్లి ఈవిడ అని నమ్మించి అబార్షన్ చేయించాడు.అనంతరం యువతని వాళ్ళ ఇంటికి పంపి ముఖం చాటేశారు.

దీంతో యువతి తల్లిదండ్రులు మళ్లీ సర్పంచ్ సమక్షంలో పంచాయతీ నిర్వహించనా యువకుడు మాట వినట్లేదని దీంతో సర్పంచ్ సూచన మేరకు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని  వ్యక్తులుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఆ యువతి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు