కూటమి నేతలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు

ఏపీలోని కూటమి నేతలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( Mithun Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తాము లిక్కర్, వడ్డీ వ్యాపారాలు ఎప్పుడూ చేయలేదని తెలిపారు.

 Ycp Mp Mithun Reddy Criticizes Alliance Leaders ,mithun Reddy, Ycp Mp Mithun,-TeluguStop.com

ఆస్తులను కాపాడుకునేందుకే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ) బీజేపీలో చేరారని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు.ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుంగనూరుకు కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజంపేట ఎంపీ సీటుతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.ఎన్నికల తరువాత కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి హైదరాబాద్ కు తరిమేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube